- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అప్పు తీర్చలేదని మహిళను నరికిన వ్యక్తులు..
by Disha Web Desk 6 |
X
దిశ, వెబ్డెస్క్: సమాజంలో ఇటీవల కొంత మంది చిన్న విషయాలకే కోపంతో విచక్షణ కోల్పోతున్నారు. ఈ క్రమంలో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే బీహార్లో చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదని నరికి చంపేశారు. వివరాల్లోకి వెళితే.. బిహార్లో నీలం దేవి అనే మహిళ ఇటీవల తన కుమార్తె వివాహం కోపం షకీల్ అనే వ్యక్తి దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందుల వలన తిరిగి అప్పు కట్టలేపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన షకీల్ తన స్నేహీతుడు జుడిన్ మియాన్తో కలిసి నీలం దేవిని అతి కిరాతకంగా నరికేశారు. గాయాలు ఎక్కువకావడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
Also Read....
Next Story